వంగవీటి రాధాకు టీడీపీ సీటు ఖాయం చేసిందా?
ఈ మధ్యనే వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన వంగవీటి రాధ మొత్తానికి తన రాజకీయ భవిషత్తు గురించి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన టీడీపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. వంగవీటి రాధ, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఎంపీ సుజనాచౌదరి వీరిద్దరిని సీఎం వద్దకు తీసుకెళ్లారు....
12 March, 2019