వివేకా కేసులో వైఎస్ కుటుంబసభ్యుల అరెస్టు… అనుమానాస్పదంగా పరిణామాలు
నిన్న వైఎస్ వివేకా మర్డర్ కేసులో గత 24 గంటలలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివేకా మృతి సున్నితమైన అంశమైనందున ఎన్నికలు జరుగుతున్న వేళ.. కేసు వివరాలను మీడియాకు వెల్లడించకుండా ఆదేశించాలనీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ హైకోర్టును అభ్యర్థించారు. వివేకా భార్య సౌభాగ్య తో కూడా ఒక పిటిషన్ వేయించారు....
27 March, 2019