శ్రీలంక జట్టుపై గంగూలీ పంచ్ లు!
ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో డబుల్ సెంచరీకి ఖంగుతిన్న శ్రీలంక జట్టు, రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 131 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. నాటకీయ పరిణామాల నేపధ్యంలో టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్ ను 536/7 పరుగుల వద్ద విరాట్...
4 December, 2017