నేను పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదినా? – దాసరి!
కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తల పట్ల దర్శకరత్న దాసరి నారాయణరావు తీవ్రంగా మండిపడుతున్నారు. ముద్రగడ పద్మనాభంను కలిసి పరామర్శించడానికి వచ్చిన దాసరి రాజమహేంద్రవరంలోని ఒక హోటల్ లో బస చేసారు. అయితే, కిర్లంపూడికి దాసరి చేరుకుంటే, కొంత ఉద్రిక్తత నెలకొంటుందని భావించిన పోలీసులు దాసరి ఉన్న హోటల్ ను చుట్టుముట్టారు....
8 February, 2016