హైదరాబాద్ మేయర్ పీఠంపై కూర్చోబోయేది తేలింది!
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలతో విజయబావుట ఎగురవేసిన టీఆర్ఎస్ పార్టీ రేపు మేయర్ ను ఎంపిక చేయనుంది. అయితే దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన పార్టీ వర్గీయులు టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి బొంతు రామ్ మోహన్ ను ఫైనల్ చేసినట్లుగా సమాచారం.
చివరి నిముషం వరకు రేగిన ఉత్కంఠలో రామ్ మోహన్ మరియు...
10 February, 2016