నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారుగా ఇంకా నా మీద నిఘా కూడానా?
సాధారణంగా ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం తమ ఫోన్లని ట్యాపింగ్ చేస్తోందని ఆరోపిస్తుంటారు. కానీ ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం తన ఫోన్ని కూడా ట్యాపింగ్ చేయిస్తోందని బహిరంగంగా ఆరోపించారు. ఆయన శనివారం నెల్లూరులో ప్రెస్మీట్లో మాట్లాడుతున్నప్పుడు, ఆయనకి ఇంటలిజన్స్ సిబ్బంది కనబడ్డారు.
దాంతో ఆయన వారిపై తీవ్ర...
30 January, 2023