వైసీపీ నేతల బూతులు మహిళా కమీషన్కు వినిపించలేదా?జనసేన
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించే విదంగా ఉన్నాయని, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని కనుక బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశిస్తూ ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసు పంపిన సంగతి తెలిసిందే. ఊహించినట్లే దానిపై జనసేన పార్టీ చాలా ధీటుగా బదులిచ్చింది.
“వందలాది...
24 October, 2022