జగన్ మావయ్యా… మళ్ళీ వస్తావో లేదో… ఏపీలో రోడ్లేయించవా?
“జగన్ మావయ్య మా ఊరికి బస్సు వేయించవా?” అని కుప్పం నియోజకవర్గంలో చీగలపల్లి విద్యార్థులు అడిగిన వెంటనే సిఎం జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు వేయించేశారని వైసీపీ ట్వీట్ చేసింది. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పని సిఎం జగన్ ఒకే ఒక్క నిమిషంలో చేయించేసి కుప్పం ప్రజల...
27 October, 2022