రాష్ట్రం కోసం యువత కదిలిరాక తప్పదు: శ్రీకాకుళం టిడిపి
మూడేళ్ళ జగన్ పాలనలో రాష్ట్రం కూడా రివర్స్ గేరులో ప్రయాణిస్తూ దివాళా తీసే పరిస్థితికి చేరుకొందని మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్ చార్జ్ గుండ లక్ష్మీదేవి అన్నారు. ఆమె అధ్వర్యంలో గురువారం రాత్రి శ్రీకాకుళం పట్టణంలో 24వ డివిజన్లో టిడిపి నేతలు, కార్యకర్తలు కలిసి బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
విద్యుత్ ఛార్జీలు పెంచేసిన...
9 September, 2022