మొట్టమొదటి సారిగా జగన్, కేసీఆర్ ల మధ్య పంచాయితీ
ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య మొన్నటిదాకా ముచ్చటగొలిపింది. అయితే అది మూణ్ణాళ్ళ ముచ్చట అయిపోయే అవకాశం కనిపిస్తుంది. ఉన్నఫళంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాలు పరస్పరం ఒకరి మీద ఒకరు కేంద్రానికి కంప్లయింట్ చేసుకున్నాయి.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేస్తున్న పోతిరెడ్డిపాడు కొత్త ప్రాజెక్టు మీద...
21 May, 2020