మండలిపై తేల్చుకోలేకపోతున్న జగన్
ఇటీవలే ముగిసిన అసెంబ్లీ సమావేశాలలో మండలిలో టీడీపీ ఆధిక్యంలో ఉండటం వల్ల రెండు కీలకమైన బిల్లులు పాస్ కాలేదు. దీనితో ఆగ్రహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసలు మండలి అవసరం ఉందా అని ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పొదుపు చర్యల పేరుతో మొత్తానికి మండలినే రద్దు చేసే అవకాశముందని అన్నారు.
మండలిలో వైఎస్సార్...
21 December, 2019