జగన్ పై టీడీపీ వివేకా అస్త్రాన్ని ప్రయోగిస్తుందా?
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ వివిధ విషయాల మీద కోర్టులకు వెళ్లి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేది. ఇప్పుడు టీడీపీ అధికార పార్టీని ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ చేస్తూ కోర్టుకు వెళ్ళింది. వైఎస్ వివేక హత్య కేసును సీబీఐకి అప్పగించాలని టీడీపీ నేత బీటెక్ రవి హైకోర్టుని ఆశ్రయించారు.
ఈరోజు ఆ...
17 December, 2019