వివేకా హత్య కేసులో సాక్షి అనుమానాస్పద మృతి
సిఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులలో ఒకడైన కల్లూరి గంగాధర్ రెడ్డి (49) బుదవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అనంతపురం జిల్లాలోని యాడికి గ్రామంలో తన ఇంట్లో నిద్రించిన గగాధర్ రెడ్డి తెల్లవారేసరికి చనిపోయి ఉన్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు...
9 June, 2022