ఇడుపులపాయలో 600 ఎకరాల దళితుల భూముల కబ్జా?
మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటిని అర్దరాత్రి పూట రహస్యంగా కూల్చేవేసేందుకు ప్రయత్నించడంపై మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సిఎం జగన్మోహన్ రెడ్డి భూకబ్జాల గురించి ప్రశ్నించారు. “ఇడుపులపాయలో జగన్ కుటుంబం దళిత కుటుంబాలకు చెందిన 600...
20 June, 2022