2017లో వైసీపీ ట్వీట్… 2022లో ట్రోలింగ్..!
"కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేస్తూ చంద్రబాబు చార్టెడ్ ఫ్లైట్ లో తిరగడం ఎంతవరకు సమంజసం" అంటూ 2017 అక్టోబర్ 21వ తేదీన వైసీపీ నేత బొత్స చేసిన ప్రశ్నిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
కట్ చేస్తే... 2022 జనవరి 12వ తేదీ... 20 నిముషాల సీఎం రహదారి...
12 January, 2022