రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారా?
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 1 నుండి 18 ఏళ్ల వయసు పైనున్న అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తాము మాత్రం 45 ఏళ్ళ వారికి మాత్రమే ఫ్రీ గా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించింది. దానితో ఆ మిగతా ఖర్చు రాష్ట్రాలు గానీ ఆయా వ్యక్తులు...
24 April, 2021