బడ్జెట్ లో మొండి చెయ్యి… మోడీ తో రిస్క్ తీసుకునే మూడ్ లో లేని జగన్, కేసీఆర్
కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22కు గానూ ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాదిలో ఎన్నికలకు వెళ్లే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, త్రిపురకు వారలు కురిపించిన నిర్మలమ్మ రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రం మొండి చెయ్యి చూపించారు. విభజన హామీలు, కొత్త రైల్వే ప్రాజెక్టులు ఇలా ఏ విషయంలోనూ ఏపీ,...
1 February, 2021