విజయ్ సీబీఐ విచారణ .. పొత్తుల కోసమేనా?
ఆదివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమిళనాడుతో సహా మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్నారు. ఏప్రిల్ 23న తమిళనాడు ఎన్నికలు జరుగబోతున్నట్లు ఈసీ ప్రకటించింది.
సినిమాలకు గుడ్ బై చెప్పి టీవీకే పార్టీతో ఈ ఎన్నికల బరిలో దిగుతున్న...
15 March, 2026