కమెడియన్ పృథ్వి కి కరోనా?
ప్రముఖ కమెడియన్, వివాదాస్పద రాజకీయ నాయకుడు పృథ్వి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పది రోజుల నుంచి తీవ్ర జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో సోమవారం అర్ధరాత్రి హస్పిటల్లో జాయిన్ అయ్యారు. తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పృథ్వి తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.
రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నప్పటికీ నెగిటివ్...
4 August, 2020