బీజేపీ గురించి బాధ పడిపోతున్న విజయసాయి రెడ్డి… రిస్కు ఎవరికి?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాము 151 సీట్లతో అధికారంలోకి వచ్చాం కాబట్టి విమర్శ అనేదే ఉండకూడదు అనుకుంటుంది. తాము ఏం చేసినా అటు కోర్టులు గానీ ఇటు ప్రతిపక్షాలు గానీ విమర్శించకూడదని వారు కోరుకుంటున్నారు. అయితే బీజేపీ నుండి అటువంటి విమర్శలు వస్తే మాత్రం ఆ పార్టీ బాగా ఇబ్బంది పడుతుంది.
అయితే యధావిధిగా నెపం...
6 July, 2020