జగన్… సభలో ఒక్కరే ఉండాలి… సిఎం సవాల్..!
విపక్ష నేత వైఎస్ జగన్ కోరినట్టుగా అగ్రిగోల్డ్ లావాదేవీలు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసిన ఆస్తుల విషయమై జ్యుడీషియల్ విచారణ జరిపించేందుకు సిద్ధమని, ఒకవేళ విచారణ తరువాత ప్రత్తిపాటి పుల్లారావు తప్పుందని తేలితే, ఆయన్ని సభ నుంచి వెలేస్తానని, ఆరోపణల్లో నిజం లేదని రుజువైతే, జగన్ ఇక జీవితంలో సభకు రాకూడదని, ధైర్యముంటే...
23 March, 2017