బ్రహ్మాస్త్రం సినిమా ఈవెంట్పై కేసీఆర్ బ్రహ్మాస్త్రం?
బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలలో నటించిన బ్రహ్మాస్త్ర (తెలుగులో బ్రహ్మాస్త్రం) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగవలసి ఉంది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా తీసిన బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. ఈ కార్యక్రమానికి...
3 September, 2022