ఏపీని మూడు ముక్కలు చేసుకొని ముగ్గురూ సిఎంలు అయిపోవచ్చు కదా?
తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని విమర్శించినందుకు రెండుమూడురోజులుగా ఆయన వైఎస్ షర్మిల, సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేనిపోయినప్పుడు కాంగ్రెస్ నేతలమైన మేమందరం బాధపడుతుంటే, జగన్, షర్మిల ఇద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడుతూ తెరచాటు ప్రయత్నాలు చేశారని’ జగ్గారెడ్డి ఎద్దేవా...
27 September, 2022