మళ్ళీ జగన్ వద్దకు గన్నవరం పంచాయతీ… తేలేనా?
గన్నవరం పంచాయతీ మళ్ళీ సిఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరింది. వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకే మళ్ళీ గన్నవరం టికెట్ సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఖారారు చేసినప్పటికీ, వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. వంశీ ఎన్ని ప్రయత్నాలు చేసుకొన్నా వచ్చే ఎన్నికలలో తమకే...
9 August, 2022