బిహార్, శ్రీలంకను తలపిస్తున్న ఆంధ్రప్రదేశ్
ఈ మూడున్నరేళ్ళలో వైసీపీ పాలన ఏవిదంగా సాగుతోందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతలు దాడి చేయడం వైసీపీ పాలనలో అరాచకాలను కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. ఆ దాడిలో ఆయన కుడికంటికి తీవ్ర గాయమై కంట్లో నుంచి రక్తం...
5 September, 2022