భక్తుల సొమ్ముతో అధికారులకు సౌకర్యాలా?
ఆనాడు రాజుల సొమ్ము రాళ్ళపాలైన్నట్లు ఇప్పుడు దేవుడి సొమ్ము పాలకుల పాలనుకోవలసి వస్తోంది. సామాన్య భక్తులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి పుణ్యక్షేత్రాలకు వచ్చి దైవదర్శనం చేసుకొని యధాశక్తిన కానుకలు సమర్పించుకొంటుంటారు. ఆ విదంగా వారు సమర్పించే కానుకలతో పుణ్యక్షేత్రాలలో వారికి సౌకర్యాలు కల్పించాలి. రాష్ట్రంలో శిధిలావస్థకు చేరుకొన్న ఆలయాలను పునరుద్దరించాలి. ఇంకా హిందూధర్మ ప్రచారానికి,...
16 April, 2022