వైసీపీ ఎమ్మెల్సీ దొంగా-పోలీస్ ఆట..ఇంకెన్నాళ్ళు?
కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ (అనంత బాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో దొంగా-పోలీస్ ఆట ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలీసుల ఒత్తిడి, జిల్లా కలెక్టర్ హామీతో సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అంగీకరించడంతో శనివారం అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి ఆ నివేదికను పోలీసులకు అందించడం, భారీ పోలీసు బందోబస్తుతో సుబ్రహ్మణ్యం...
23 May, 2022