అత్యాచారం జరిగితే ఏదేదో జరిగిపోతోందని అంటారేమిటో?
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాల గురించి నేడు తిరుపతిలో జరిగిన సభలో మాట్లాడిన మాటలు వింటే షాక్ అవక తప్పదు. ఆయన ఏమన్నారంటే “ఈ మద్యనే గుంటూరులో ఏదో జరిగిందని (మీడియా, టిడిపి) నానా యాగీ చేశారు. ఈ మద్యనే గుంటూరులో ఏదేదో జరిగిందని మళ్ళీ నానా యాగీ చేశారు....
5 May, 2022