నా విధేయతకి గుర్తింపు లభించింది: దాసరి కిరణ్ కుమార్
ప్రముఖ నిర్మాత, వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి సన్నిహితుడు దాసరి కిరణ్ కుమార్ సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడుగా పదవీ ప్రమాణం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో ఇప్పటికే 23 మంది సభ్యులున్నారు. దాసరి కిరణ్ కుమార్తో కలిపి 24 అయ్యిందిప్పుడు. టీటీడీ డిప్యూటీ ఈవో రమేష్ బాబు నిన్న ఉదయం స్వామివారి ఆలయం...
20 December, 2022