ఏ పేరైతేనేమి… మాక్కావాల్సింది నిధులు అంతే!
నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సిఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానితో పలు అంశాలపై చర్చించిన్నట్లు ఆత్మసాక్షి పేర్కొంది. అయితే అవన్నీ నిధులు విడుదల గురించే కావడం విశేషం. అంటే ఏదో పేరుతో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికే సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన్నట్లు స్పష్టమవుతోంది.
ఎందుకంటే మరో మూడు...
28 December, 2022