పార్టీ మారేట్లయితే చెపుతాగా… కాపునాడు దేనికో నాకు తెలీదు: గంటా
టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగి చక్రం తిప్పిన గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లా పర్యటనకి వచ్చినపుడు కూడా కలవకుండా మొహం చాటేశారు. ఆయన వైసీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26న విశాఖలో జరుగబోయే...
12 December, 2022