వాసిరెడ్డి పద్మ, రోజా ఎలా సమర్ధించుకోగలరు?
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం కేసులో టిడిపి నేతలు నిలదీస్తున్నందుకు వారిపై రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మంత్రి రోజా ఎదురుదాడి చేస్తున్నారు. టిడిపి ప్రతిపక్షంలో ఉంది కనుక ఇటువంటి అమానుష ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.
కానీ వాసిరెడ్డి పద్మ, రోజా ఇద్దరూ బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నవారే. ఇటువంటప్పుడు వారు...
28 April, 2022