కేంద్రం కంటే ఎక్కువ సాయం ప్రకటించిన ఆ దేశం
చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి వరదలతో కేరళ అతలాకుతలం అవుతుంది. వరదల వల్ల ఇప్పటికే 20000 కోట్ల వరకు నష్టం ఉండవచ్చని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. 350 మంది దాకా మరణించారు, వేల మంది నిలువనీడ కూడా లేకుండా అయిపోయారు. ఈ క్రమంలో కేంద్రం మొదట 100 కోట్లు, తరువాత 500 కోట్ల సాయం ప్రకటించింది.
అయితే...
21 August, 2018