లీక్ – దుర్గ గుడిలో తాంత్రిక పూజలు నిజమేనా?
ఇటీవల సంచలనం సృష్టించిన విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజల వ్యవహారం నిజమేనని తేలింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించిన మాట వాస్తవమేనంటూ ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు తెలుస్తోంది. ఆమంచి సృజన్, ఘంటసాల పార్థసారథి అనే ఇద్దరు ప్రైవేటు పూజారులు తాంత్రిక పూజలకు సంబంధించి అన్ని...
2 April, 2018