వందల కోట్లు పోసి ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకుని ఉపయోగం ఏంటి?
ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను కట్టాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు ప్రత్యేక హోదా అంటే తెలీకుండానే అది సంజీవిని అని, దానికోసం పోరాటం చేస్తామని అంటున్నారా అని అంతా ఎద్దేవా చేశారు.
అయితే...
19 February, 2018