తిరుమల కొలువు… సౌందర్యాల మయం..!
ఏడుకొండల పైన స్వయంభువుగా వెలసిన దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే దేవాలయంగా కీర్తి గడించిన తిరుమల శ్రీవెంకటేశ్వరాలయం ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకుంది. వెంకన్న పేరిట తక్కువలో తక్కువగా 4,500కు పైగా ఎకరాల భూమి రిజిస్టరై ఉండగా, వివిధ బ్యాంకుల్లో 9,500 కోట్ల...
24 September, 2017