1516లో దేవరాయల గోపురం తలదన్నేలా నిర్మించారు!
శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశంలో తన విజయానికి చిహ్నంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాజగోపురం నిర్మించారు. ఎలాంటి పునాదులు లేకుండానే 1516లో ఏడు అంతస్తులతో 144 అడుగుల ఎత్తున ఈ గోపురాన్ని నిర్మించారు. దీని పొడవు 96 అడుగులు, వెడల్పు 64 అడుగులు. దేవాలయానికి చుట్టుపక్కల 15 కిలోమీటర్ల వరకు ఈ గోపురం కనిపించేది. అయితే, కాలక్రమేణా...
23 January, 2017