చిరంజీవి, పవన్ కళ్యాణల పై మెగా అభిమానులకే కోపమొచ్చింది!
2009 ఎన్నికల తరువాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది అంటూ... 'జండా పీకేద్దామా?' అంటూ ఈనాడు లో ఒక ఆర్టికల్ వచ్చింది. దానిపై చిరంజీవి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈనాడు పై విరుచుకుపడ్డారు. ఆ తరువాత విలీనం అనేది నిజంగా జరిగినా మెగా అభిమానులు ఇప్పటికీ దాని కోసం రామోజీ రావు...
28 August, 2020