ఏపీ హైకోర్టు న్యాయవాదులు నిరసనలు… ఇదెక్కడి చోద్యం?
హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు సర్వసాధారణమే. అదో నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉంటుంది. కనుక ఏపీ, తెలంగాణ, మద్రాస్ హైకోర్టులలో సేవలు అందిస్తున్న ఏడుగురు న్యాయమూర్తులను ఇతర కోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియమ్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ హైకోర్టులో సేవలు అందిస్తున్న జస్టిస్ భట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకి, జస్టిస్ డి.రమేష్ అలహాబాద్ హైకోర్టుకి బదిలీ...
25 November, 2022