బాబాయ్ కేసు పక్క రాష్ట్రానికి బదిలీ… తలెక్కడ పెట్టుకొంటావు?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సోదరుడు, ప్రస్తుత ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి స్వయాన్న బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురై మూడేళ్ళు గడిచినా ఇంతవరకు ఆ కేసు కొలిక్కి రాలేదు. దీంతో వివేకా భార్య, కుమార్తెలు సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ కేసు తదుపరి విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకి బదిలీ చేయించుకొన్నారు....
29 November, 2022