నేడు జగన్ నరసాపురం పర్యటన… జనసమీకరణ షరా మామూలే
సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు పశ్చిమ గోదావరి జిల్లా నరాసాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సిఎం జగన్ పర్యటన అంటే మొట్ట మొదట గుర్తుకు వచ్చేది జనసమీకరణ, పరదాలు, బ్యారికేడ్లే.
వివిద కారణాలతో పలుమార్లు సిఎం జగన్ జిల్లా పర్యటన వాయిదా పడిన తర్వాత నేడు జరుగుతుండటంతో, నరసాపురంలో...
21 November, 2022