సుబ్రహ్మణ్యం కుటుంబంలో వైసీపీ ప్రభుత్వం చీలిక తెచ్చిందా?
కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం కుటుంబంలో వైసీపీ ప్రభుత్వం చీలిక తెచ్చిందా?అంటే అవుననే అనిపిస్తోంది. సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చింది. మూడు రోజుల క్రితమే కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా...
24 June, 2022