అప్పుడు వేశారు… ఇప్పుడు తీశారు దేనికి?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగుల జీపీఎఫ్ ఖాతాలలో రూ.800 కోట్లు ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంపై ప్రభుత్వోద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల సంఘం నేతలు సూర్యనారాయణ, ఆస్కార్ రావు ఇవాళ్ళ సచివాలయానికి వెళ్ళి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి దీనిపై వివరణ అడిగారు.
సాంకేతిక కారణాలతోనే ఉద్యోగుల ఖాతాలలో నుంచి డబ్బు డెబిట్ అయ్యిందని సీపీఎంఎస్...
30 June, 2022