ఆ పత్రికకు ఆదాయం సమకూర్చడం కోసమే… రెండొందలు!
జగన్ ప్రభుత్వం వాలంటీర్లందరికీ (సాక్షి) దిన పత్రిక కొనుక్కొనేందుకు నెలకు రూ.200 చొప్పున చెల్లిస్తుండటంపై టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ, “జగన్ ప్రభుత్వం ఇప్పటికే సాక్షి పత్రికకి సంక్షేమ పధకాలు ప్రకటనల పేరుతో ఏడాదికి రూ.280 కోట్ల రూపాయలు ముట్టజెప్పుతోంది. ఇప్పుడు వాలంటీర్లకు ఆ పేపర్ కొనుగోలు చేసేందుకు అంటూ...
6 July, 2022