సహజ మరణాలు Vs ప్రభుత్వ హత్యలు!
ఇటీవల జంగారెడ్డిగూడెంలో 26 మంది ఒకేసారి మరణించిన వైనం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ మరణాలపై నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన స్పీచ్ హాస్యాస్పదంగా మారి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ 26 మంది కూడా సహజంగా మరణించిన వారేనని సీఎం అసెంబ్లీలో ప్రకటన చేసారు.
2011లో చిన్న మునిసిపాలిటీగా ఉన్న ప్రాంతం నేడు 2022లో...
14 March, 2022