కీలక విషయాలలో చంద్రబాబు, జగన్ ఒకే మాట మీద ఉన్నట్టున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన మొట్టమొదటి ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టును కట్టాల్సిన అవసరం లేదని, జాతీయ ప్రాజెక్టు కనుక కేంద్రానికి తిరిగి ఇచ్చెయ్యడంలో ఎటువంటి అభ్యంతరం లేదు అన్నట్టు చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఇస్తా అన్నా ప్రాజెక్టును తిరిగి తీసుకుని కట్టే ఉద్దేశం లేనట్టు కేంద్రం...
4 June, 2019