సాయం చెయ్యరట కానీ పోలవరం క్రెడిట్ అంతా కేంద్రానికే ఇవ్వాలట
కేంద్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీజేపీ నేత పురందేశ్వరి ఆరోపించారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటూ ప్రశ్నించారు. అయితే వారి ఆరోపణలు నిజమైనప్పుడు వారి దగ్గర ఆధారాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఎందుకో మరి.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగానే నవయుగ పనులు...
11 June, 2018