అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు కమ్యూనిస్టుల డబల్ యాక్షన్
కొన్ని రోజుల క్రితం బెంగళూరులో కమ్యూనిస్టు జాతీయ నాయకులు టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విందు సమావేశాలు జరపడం అందరికి తెలిసిందే. దాదాపుగా రెండు గంటల పాటు వారు దేశరాజకీయాల గురించి చర్చించుకున్నట్టు సమాచారం. అయితే ఈ రోజు రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు జనసేన దీక్ష వద్ద ప్రత్యక్షం అయ్యారు
రామకృష్ణ, మధు...
26 May, 2018