ముందు నుయ్యు వెనుక గొయ్యి… మైనారిటీలో మోడీ సర్కార్..!
కర్ణాటకలో కాంగ్రెస్ ను దించేసి, ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చేసిన పనులు,ఇప్పుడా పార్టీని లోక్ సభలో మైనారిటీలో పడేశాయి. కర్ణాటకలో చేసిన రాజకీయాలతో ఇప్పటికే పరువు పోగొట్టుకున్న ఆ పార్టీ, ఇప్పుడు మరింత ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం బీజేపీ లోక్ సభలో కనీస మెజారిటీకి ఒక్క స్థానం తక్కువలో ఉంది. గత లోక్ సభ...
24 May, 2018