మార్షల్స్ పై దాడి చేసిన వైసీపీ సభ్యులు!
‘తానూ పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు’ అన్న చందంగా అసెంబ్లీలో తొలి రోజు వ్యవహరించిన వైసీపీ, రెండవ రోజు కూడా అదే తీరుతో కొనసాగించింది. ‘ప్రత్యేక హోదా’పై చర్చకు పట్టుబట్టిన వైకాపా, ప్రభుత్వం అందుకు అంగీకారం తెలపకపోవడంతో వైకాపా సభ్యులు స్పీకర్ పోడియంలోకి దూసుకువచ్చారు. ఈ క్రమంలో స్పీకర్ కు చుట్టూ నిలబడిన మార్షల్స్ పై...
9 September, 2016