బెంగుళూరు నగరంపై అమెరికా నిషేధం!
కావేరీ జలవివాదంతో అట్టుడుకుతున్న కర్ణాటకలోని ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. తమిళులకు చెందిన హోటళ్లు, వాహనాలపై విరుచుకుపడుతూ, ఆందోళనకారులు యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. సోమవారం ఒక్కరోజే ఆందోళనకారులు దాదాపుగా వంద వాహనాలను తగలబెట్టారు. ఆందోళనను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం బెంగళూరులోని 16 పోలీస్ స్టేషన్లలో...
13 September, 2016