మే 2…ఏపీ భవిష్యత్ ను నిర్దేశించనుందా.?
గత ఐదేళ్ల వైసీపీ గ్రహణం నుంచి వెలుగులు చూస్తున్న ఏపీ రాజధాని అమరావతి మే 2 న దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాజధానిగా పట్టాభిషేకానికి సిద్దమవుతుంది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి తిరిగి జీవం పొసే ప్రక్రియలో భాగంగా విభజన గాయాలతో, వైసీపీ...
30 April, 2025